ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

court: రేపల్లె రైల్వే స్టేషన్‌లో సామూహిక అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

ABN, First Publish Date - 2023-08-09T19:44:01+05:30

బాపట్ల జిల్లాలోని (Bapatla district) రేపల్లె రైల్వే స్టేషన్‌లో (Repalle railway station) సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటన కేసులో న్యాయస్థానం తీర్పు వెళ్లడించింది.

బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లాలోని (Bapatla district) రేపల్లె రైల్వే స్టేషన్‌లో (Repalle railway station) సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటన కేసులో న్యాయస్థానం తీర్పు వెళ్లడించింది.


నిందితులు పాలుబోయిన విజయకృష్ణ, పాలుచూరి నికిల్‌కు 20 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. నేరం జరిగిన ఏడాది లోపే నేరస్తులకు శిక్ష పడే విధంగా జిల్లా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిందితులకు శిక్ష పడటంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన రేంజ్ ఐజీ, జిల్లా ఎస్‌పీ, సిబ్బందిని డీజీపీ అభినందించారు.

Updated Date - 2023-08-09T19:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising