Home » Bapatla
Woman Suicide Attempt: బాపట్ల రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఓ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓ మహిళపై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఏసీ గదుల్లో కూర్చోకుండా నేనే ముందుండి పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. బటన్ నొక్కే పాలన కాదు, ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించడమే నిజమైన సేవ అని అన్నారు
CM Chandrababu Comments: ఈనెలలోనే డీఎస్సీ పూర్తి చేసి జూన్లోగా టీచర్ల నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రజా సేవలో బాగా పని చేస్తున్నారని అన్నారు. తాను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానని విమర్శించే వాళ్ళు కళ్లు తెరిచి చూడాలని అన్నారు.
మాజిక స్పృహ కలిగిన ఎంతోమంది దశాబ్దాల క్రితం స్టూవర్టుపురం గ్రామంలో చైతన్యం తీసుకురావడానికి పనిచేసే వారు.
తెనాలిలోని డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన పావని అనే మహిళకు డాక్టర్లు సర్జరీ చేశారు. ఆ సమయంలో చిన్న ప్రేగుకు, యూరినరీ బ్లాడర్కు గాయం చేశారు. దీంతో ఆమె శరీరం విషతుల్యమై షాక్లోకి వెళ్లింది. వెంటనే గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతి చెందింది.
సైబర్ మోసగాళ్లు ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రొఫైల్ ఫొటోతో శ్రీలంక దేశానికి చెందిన కోడ్తో ఉన్న ఫోన్ నంబర్తో సిబ్బందికి మెసేజ్లు పంపించారు.
గత వైసీపీ హయాంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అండతో తన స్థలంలోని ఇంటి గోడను కూలగొట్టడంపై ప్రశ్నించిన తనపైనే వైసీపీ గూండాలు దాడి చేశారని...
Andhrapradesh: చీరాల గొల్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఒకరి తరువాత ఒకరు అన్నదమ్ములు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన గంగాధర్ (40), గోపి (33) ఇద్దరు అన్నదమ్ములు. ఈరోజు ఉదయం ఎప్పటిలాగే గంగాధర్ ఎంతో ఉషారుగా వడ్రంగి పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కానీ గంగాధర్ ఒక్కసారి కుప్పకూలి పడిపోయాడు.
Sankranti 2025: బాపట్ల జిల్లా వేమూరులో సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులతో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అందజేశారు.
సైబర్ నేరగాళ్లు దేనినీ వదిలి పెట్టడం లేదు. బెదిరింపులు, డిజిటల్ అరెస్టుల నుంచి అనేక రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు పర్యాటక ప్రాంతాలపైనా సైబర్ నేరస్తులు పంజా విసురుతున్నారు.