Home » AP Police
పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదమేనని పోలీసు దర్యాప్తు స్పష్టం చేసింది. బైక్ హెడ్లైట్ పనిచేయకపోవడం, మద్యం సేవించి స్కిడ్ కావడం ప్రమాదానికి కారణంగా నిర్ధారణ అయ్యింది
పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసుపై ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నర్సింహ కిషోర్లు శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. పాస్టర్ పగడాల ప్రవీణ్ గత నెల 24వ తేదీన మృతి చెందారని అన్నారు.
స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి పి. జాషువాను హైకోర్టు ప్రశ్నించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే దశ కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు
మంత్రి సవిత జగన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "పోలీసులే లేకుంటే నీ ఇంటి గడప కూడా దాటగలవా?" అని ప్రశ్నించారు. పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు
జనకుల శ్రీనివాసరావు, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు, జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేసినట్టు చెప్పి, బహిరంగ క్షమాపణలు ఇవ్వాలని హెచ్చరించారు
Home Minister Anitha: ఏపీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి సాగు, స్మగ్లింగ్, కొనుగోలు చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నామని హెచ్చరించారు. ఫోక్సో కేసుల్లో బెయిల్ లేకుండా , శిక్ష పడేలా చూస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు.
liquor Scam: మద్యం కుంభకోణం కేసులో మూడో సారి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో కసిరెడ్డిపై పోలీసు అధికారులు సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.
TDP Leaders Criticize Jagan: బీసీ పోలీస్ అధికారిపై జగన్ దారుణ పదజాలం ఉపయోగించారని.. సుధాకర్ యాదవ్పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వారంలోపు క్షమాపణ చెప్పకపోతే.. జగన్ మీద రాజకీయ యుద్ధం చేస్తామని హెచ్చరించారు.
సినీనటుడు పోసాని కృష్ణమురళికి సూళ్లూరుపేటలో నమోదైన కేసు నేపథ్యంలో పోలీసులు విచారణకు హాజరుకావాలని 15న నోటీసులు ఇచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఘటనకు సంబంధించిన విచారణ ఇది
పెందుర్తి వద్ద JEE మెయిన్స్ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థుల కారణం డిప్యూటీ సీఎం కాన్వాయ్ ట్రాఫిక్ ఆపివేయడమేనన్న ఆరోపణలలో నిజం లేదని ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్కుమార్ తెలిపారు. కాన్వాయ్ను మధ్యలైన్లో పంపినప్పటికీ, సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్కు అంతరాయం కలగలేదన్నారు