ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nagotu Ramesh Naidu: వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే..

ABN, First Publish Date - 2023-07-08T19:23:33+05:30

వైసీపీ అవినీతి పాలనకు అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ(YCP) అవినీతి పాలనకు అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు(Nagotu Ramesh Naidu) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి లొంగపరచుకోవాలనుకోవడం వైసీపీకి అలవాటైపోయిందని మండిపడ్డారు. సుబ్రహ్మణ్యం రాజు అనే మా కార్యకర్త చెయని తప్పులను రుద్ధి రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తున్నారన్నారు. మర్డర్ కేసులు నమోదు చేసి జైల్‌కు బందీల్లాగా తీసుకెళ్లి కొడుతున్నారని నాగోతు రమేష్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.


మా కార్యకర్త జైల్లులో గడిపే ప్రతి నిమిషం మీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని గుర్తుంచుపెట్టుకోవాలన్నారు. బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నామని సంకలు గుద్దుకోకండి.. అదేవిధంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని రాబోయే రోజుల్లో చెంప చెళ్లుమనే విధంగా సమాధానం చెబుతామని, మీరు ఊసలు లెక్కపెట్టే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని నాగోతు రమేష్ నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2023-07-08T20:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising