ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kurnool: రైతుకు వజ్రం రూపంలో పంట

ABN, First Publish Date - 2023-08-31T09:22:25+05:30

కర్నూలు: వర్షాలు లేక సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ రైతుకు వజ్రం రూపంలో పంట పండింది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామానికి చెందిన రైతుకు పొలంలో అత్యంత విలువైన వజ్రం లభ్యమైంది.

కర్నూలు: వర్షాలు లేక సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ రైతు (Farmer)కు వజ్రం (Diamond) రూపంలో పంట పండింది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామానికి చెందిన రైతుకు పొలంలో అత్యంత విలువైన వజ్రం లభ్యమైంది. దానిని ఒక లక్ష యాభై వేల రూపాయలకు స్ధానిక వ్యాపారుడు కొనుగోలు చేశాడు. అయితే బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని స్ధానికులు అంటున్నారు. పూర్తి

Updated Date - 2023-08-31T09:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising