ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం.. సంకటంగా ప్రయాణికుల ప్రాణాలు

ABN, First Publish Date - 2023-07-26T00:17:27+05:30

కొంతమంది రైల్వే సిబ్బంది(Railway staff) నిర్లక్ష్యంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కర్నూలు(Kurnool): కొంతమంది రైల్వే సిబ్బంది(Railway staff) నిర్లక్ష్యంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే సిబ్బంది అలసత్వంతో అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్న అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఫలితంగా ప్రయాణికులకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్(Adoni Railway Station Master) నిర్లక్ష్యంతో ప్రయాణికులు నిండు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు పరుగున వెళ్లి ట్రైన్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 22179 రైలు ముంబై(Mumbai) నుంచి కన్యాకుమారి(Kanyakumari)కి వెళ్తుంది. అయితే రైలును రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఆపకుండా ప్లాట్‌ఫాం చివరన ఆపడంతో ప్రయాణికులు తిప్పలు పడాల్సి వచ్చింది.ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం చివరన రైలును ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ రైలు ఎక్కాల్సి వచ్చింది.

Updated Date - 2023-07-26T05:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising