Home » Trains
గుంతకల్ డివిజన్ తిరుపతి-కట్పడి సెక్షన్(Tirupati-Katpadi Section)లో ట్రాఫిక్ బ్లాక్ కారణంగా ఈ రూట్లో వెళ్లి వచ్చే పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ముంబై స్టేషన్లో నాన్-ఇంటర్లాకింగ్ పనులు, 10, 11 ఫ్లాట్ఫాం యార్డుల విస్తరణ పనుల దృష్టా హైదరాబాద్(Hyderabad) నుంచి వచ్చే రైళ్లను దాదర్ నుంచే మళ్లించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు.
చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి(Chennai Central to Tirupati) వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ రైళ్లు బుధవారం నుంచి ఈ నెల 31వ తేది వరకు తిరుపతికి బదులుగా రేణిగుంట వరకు మాత్రమే వెళతాయని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
Andhrapradesh: ఓట్ల పండగ కోసం ఏపీకి ప్రజలు ఏ విధంగా తరలివచ్చారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తడంతో పోలింగ్ శాతం కూడా అధికంగా నమోదు అయ్యింది. ఓటు వేసేందుకు ప్రజలు బస్సుల్లో, రైళ్లల్లో సొంత వాహనాల్లో రెండు రోజుల ముందే తమ గ్రామాలకు తరలివచ్చారు. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు రైలులో వస్తున్న వారి కోసం రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రైలు కోసం తొలిసారిగా ‘‘గ్రీన్ ఛానల్’’ను ఏర్పాటు చేశారు.
Andhrapradesh: ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. ఎన్నికలు, పైగా వరుసగా సెలవులు రావడంతో తెలుగు ప్రజలు ఏపీ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ స్వంత గ్రామాలకు చేరుకోగా... చివరి గంటలో అయినా ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించిన అనేక మంది ఈరోజు కూడా ఏపీకి పయనమయ్యారు. ఇదే విధంగా విశాఖకు చెందిన పలువురు ఓటర్లు ఓటు వేసేందుకు స్పెషల్ ట్రైన్లో బయలుదేరారు.
Indian Railways: దక్షిణ మధ్య రైల్వే(South Central Railways) కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ(Lok Sabha Elections), అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులు ప్రత్యేక రైళ్లు(Special Trains) నడపున్నట్లు ప్రకటించింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరు మెట్రో రైల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్లో వెళ్తున్న ఓ ప్రేమ జంట ఉన్నట్టుండి ప్రయాణికలందరికీ షాక్ ఇచ్చింది. అప్పటిదాకా నిలబడి ఉన్న వారు ఉన్నట్టుండి ..
హర్యానా రాష్ట్రంలోని శంభు స్టేషన్ లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 69 రైళ్లను రద్దు(Trains Cancel) చేసింది. 107 రైళ్లను దారి మళ్లించింది.
పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేకించి మే 25 నుంచి 9 రోజుల పాటు భారత్ గౌరవ్ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’కు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.
వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నరసాపురం- బెంగళూరు (వయా. కాట్పాడి, జోలార్పేట) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.