ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan: మరోసారి మంచి మనసు చాటుకున్న పవన్ కల్యాణ్.. కార్యకర్తల ఫ్యామిలీకి రూ.55 లక్షల సాయం

ABN, Publish Date - Dec 30 , 2023 | 04:58 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తాజాగా పలు ప్రమాదాల్లో మృత్యువాత చెందిన 11 మంది క్రీయాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ రూ.55 లక్షల ఆర్థిక సాయం అందించారు.

సహాయ కార్యక్రమాల్లో ముందుండే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచారు. తాజాగా వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 11 మంది క్రీయాశీలక సభ్యుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.55 లక్షల ఆర్థిక సహాయాన్ని చేశారు. కుటుంబ సభ్యులకు ఆయా బీమా చెక్కులను పవన్ అందజేశారు. సాయం పొందిన వారు పవన్ ఆర్థిక సాయం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. మరికొంత మంది అయితే జనసేన అధినేత సాయం పట్ల భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటలోను జనసేన పార్టీ అధికారిక ఖాతాల ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంది. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా తాను ఆదుకుంటానని పవన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.


ఇప్పటికే ఏపీలో పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న 73 మంది రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు.

Updated Date - Dec 30 , 2023 | 05:11 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising