ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP HighCourt: రిషికొండపై అక్రమ తవ్వకాలపై విచారణ డిసెంబర్ 27కు వాయిదా

ABN, First Publish Date - 2023-11-29T13:53:35+05:30

Andhrapradesh: రిషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

అమరావతి: రిషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో (AP HighCourt) విచారణ వాయిదా పడింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈరోజు(బుధవారం) హైకోర్టులో విచారణకు రాగా.. డిసెంబర్ మొదటి వారంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ పంపిన బృందం పరిశీలిస్తుందని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. అక్కడ పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక నివేదికను సమర్పిస్తుందని వెల్లడించారు. దీంతో ఈ కేసుపై తదుపరి విచారణను హైకోర్టు వచ్చేనెల 27కు వాయిదా వేసింది.

Updated Date - 2023-11-29T13:53:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising