ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vundavalli Arun Kumar : ఉండవల్లి పిల్‌ను వేరే బెంచ్‌కు వేయాలన్న సీజే బెంచ్

ABN, First Publish Date - 2023-09-27T12:01:42+05:30

స్కిల్ కేసులో సీబీఐ విచారణ జరపాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్‌ను వేరే బెంచ్‌కు వేయాలని సీజే బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తమలో ఒకరికి ఈ పిల్‌ను విచారించేందుకు అభ్యంతరం ఉందని బెంచ్ పేర్కొంది. ఈ క్రమంలోనే వేరే బెంబ్‌కు వేయాలని సూచించింది.

అమరావతి : స్కిల్ కేసులో సీబీఐ విచారణ జరపాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్‌ను వేరే బెంచ్‌కు వేయాలని సీజే బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తమలో ఒకరికి ఈ పిల్‌ను విచారించేందుకు అభ్యంతరం ఉందని బెంచ్ పేర్కొంది. ఈ క్రమంలోనే వేరే బెంబ్‌కు వేయాలని సూచించింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐ (CBI) విచారణకు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రెండుమూడు రాష్ట్రాలకు విస్తరించి ఉండటంతో కేసును సీబీఐకి ఇవ్వాలని పిటిషన్‌లో ఉండవల్లి కోరారు. ఆర్థిక పరమైన నేరం, జీఎస్టీ ఎగవేత ఉండటం, ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేస్తుందని, అందువలనే సీబీఐ విచారణకు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసినట్లు ఉండవల్లి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-27T12:01:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising