ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: అమర్‌నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం వాసి మృతి

ABN, First Publish Date - 2023-07-15T10:20:47+05:30

అమర్‌నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం వాసి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: అమర్‌నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం వాసి మృతి చెందాడు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా తూనుగుంట్ల రఘునాధం అనే యాత్రికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనను కాట్రాలో ప్రాథమిక చికిత్స అందజేసిన అనంతరం జమ్మూలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రఘునాధం ఈరోజు (శనివారం) ఉదయం మృతి చెందాడు. రఘునాధం మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని స్వస్థలం తరలించేందుకు సహకరించాలని అధికారులను కుటుంబసభ్యులను కోరుతున్నారు. రఘునాధం తాడేపల్లిగూడెం నుంచి ఈనెల 4వ తేదీన 10 మంది బృందంతో అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. జమ్మూ ఆసుపత్రిలో రఘునాథం భౌతికకాయం వద్ద ఉన్న మణికంఠ అనే యువకుడు ఉన్నాడు. ఏదైనా సమాచారం కోసం యువకుడి నెంబర్‌కు 9541735272 కాల్ చేయాల్సిందిగా అధికారులు తెలిపారు.

Updated Date - 2023-07-15T10:20:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising