ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: కోళ్లను చంపేశారని పీఎస్‌కు మహిళ.. కోళ్లకు పోస్టుమార్టం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-11-29T13:38:23+05:30

నాటు కోళ్ల మృతి వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పూతలపట్టు మండలం బత్తుల వారి పల్లి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. బత్తులవారిపల్లికి చెందిన సుభాషిని అనే మహిళకు చెందిన ఐదు నాటు కోళ్లు తాజాగా మృతి చెందాయట.

చిత్తూరు : నాటు కోళ్ల మృతి వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పూతలపట్టు మండలం బత్తుల వారి పల్లి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. బత్తులవారిపల్లికి చెందిన సుభాషిని అనే మహిళకు చెందిన ఐదు నాటు కోళ్లు తాజాగా మృతి చెందాయట. ఎవరో తన నాటు కోళ్లకు మందు పెట్టి చంపేశారని భావించిన సుభాషిని పూతలపట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పశు వైద్యాధికారితో తమ సమక్షంలోనే పోలీసులు కోళ్లకు పోస్టుమార్టం నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగానే వాళ్ల పూల మొక్కలకి పక్కింటి వారు యూరియా చల్లారని.. అది తిని తన నాటు కోళ్లు మృతి చెందాయని సుభాషిణి ఫిర్యాదులో పేర్కొంది.

Updated Date - 2023-11-29T13:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising