ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP leader joined Janasena: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ నేత

ABN, First Publish Date - 2023-11-06T21:16:29+05:30

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వైసీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి సమావేశమయ్యారు.

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వైసీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి సమావేశమయ్యారు. జనసేనలో చేరినట్లు ఇరిగెల రాంపుల్లారెడ్డి తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు రాంపుల్లారెడ్డి తమ అనుచరుతో కలిసి పవన్ కళ్యాణ్‌ను కలిశారు. చర్చల అనంతరం పార్టీ కండువా కప్పి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను పవన్ కళ్యాణ్‌కు రాంపుల్లారెడ్డి వివరించారు.

Updated Date - 2023-11-06T21:22:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising