ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka: సంక్రాంతి సంబరాల్లో అపశృతి.. ఎడ్ల పందెంలో సడన్‌గా...

ABN, First Publish Date - 2023-01-16T16:34:07+05:30

కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో అపశృతి దొర్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాండ్య: కర్ణాటక(Karnataka) రాష్ట్రం మాండ్య(Mandya) జిల్లాలో జరిగిన సంక్రాంతి(Sankranti) వేడుకల్లో అపశృతి దొర్లింది. సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పందెంలో ఓ ఎద్దు అకస్మాత్తుగా అక్కడే ఉన్న ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతడు గాయపడ్డాడు. హోసహళ్లి గ్రామంలో ఈ పందేన్ని నిర్వహించారు. చిన్న చిన్న గడ్డిమోపులకు నిప్పుపెట్టి వాటిపై నుంచి ఎడ్లను దూకిస్తూ పందేన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రమాదం సంభవించింది. పందేన్ని చూసేందుకు వచ్చిన వ్యక్తిని ఓ ఎద్దు అకస్మాత్తుగా కుమ్మి కిందపడేసింది(Knock down). గాయాలపాలైన బాధితుడిని విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.

Updated Date - 2023-01-16T16:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising