ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: 12 నుంచి చెన్నైలో చాగంటి ప్రవచనాలు

ABN, First Publish Date - 2023-08-10T08:57:27+05:30

‘భారతీయతా వాహిని’ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ప్రముఖ ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ డాక్టర్‌ చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao)

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ‘భారతీయతా వాహిని’ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ప్రముఖ ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ డాక్టర్‌ చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao) ‘అరుణాచల రమణుల వైభవం’ అనే అంశంపై ప్రవచించనున్నారు. స్థానిక చెట్‌పేట్‌లోని కుచలాంబాళ్‌ కల్యాణ మహల్‌లో సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-08-10T08:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising