ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP minister: బీజేపీలో చేరకుంటే బుల్డోజర్ ప్రయోగిస్తాం...మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-01-20T12:15:48+05:30

మధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి మహేంద్రసింగ్ సిసోడియా తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు...

Madhya Pradesh panchayat minister Mahendra Singh Sisodia
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి మహేంద్రసింగ్ సిసోడియా తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.(Madhya Pradesh panchayat minister Mahendra Singh Sisodia) పౌరసంఘాల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు(Congress leaders) బీజేపీలోకి చేరాలని లేకుంటే బుల్డోజర్లతో(bulldozer) ఇళ్ల కూల్చివేత తప్పదని మంత్రి సింగ్ హెచ్చరించారు. గుణ జిల్లాలోని రుతియామ్ పట్టణంలో జరిగిన బహిరంగసభలో మంత్రి సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘‘2023వ సంవత్సరంలో జరగనున్నమధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, బీజేపీలో చేరాలని లేకుంటే మామా బుల్డోజర్ సిద్ధంగా ఉంది’’ అని మహేంద్రసింగ్ సిసోడియా చెప్పారు. మంత్రి వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దిగజార్చాయని గుణ జిల్లా కాంగ్రెస్ చీఫ్ హరిశంకర్ విజయవర్గీయ మండిపడ్డారు.

Updated Date - 2023-01-20T12:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising