ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karunanidhi: దివంగత మాజీ సీఎం పేరుతో కొత్త పాఠ్యాంశాలు

ABN, First Publish Date - 2023-06-21T13:01:09+05:30

వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల పాఠ్యపుస్తకాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) పేరుతో కొత్త పాఠ్యాంశాలు

ఐసిఎఫ్‌(చెన్నై): వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల పాఠ్యపుస్తకాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) పేరుతో కొత్త పాఠ్యాంశాలు చేర్చనున్నట్లు రాష్ట్ర పాఠ్య గ్రంథ సంస్థ అధ్యక్షుడు దిండుగల్‌ లియోనీ తెలిపారు. నాగపట్టణంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు అందజేయడానికి 5.16 కోట్ల పుస్తకాలు ముద్రించగా, వాటిలో 80 శాతం పాఠశాల ప్రారంభం రోజునే అందజేశామని తెలిపారు. సీబీఎ్‌సఈ, మెట్రిక్‌ పాఠశాలల్లో నిర్బంధ తమిళం ప్రవేశపెట్టడంతో 10 శాతం అదనంగా తమిళ పాఠ్యపుస్తకాలు ముద్రించామని తెలిపారు. వచ్చే ఏడాది పాఠ్యపుస్తకాల్లో ‘సెమ్మొళి నాయగన్‌ కలైంజర్‌’ లేదా ‘తమిళగత్తిన్‌ శిర్పి కలైంజర్‌’ అనే పేరుతో కొత్త పాఠ్యాంశాలను చేర్చనున్నామని తెలిపారు.

Updated Date - 2023-06-21T13:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising