ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA: టోల్‌గేట్‌ వద్ద ఎమ్మెల్యేతో సిబ్బంది వాగ్వాదం

ABN, First Publish Date - 2023-06-07T13:05:22+05:30

బెంగళూరు - మైసూరు(Bangalore - Mysore) ఎక్స్‌ప్రెస్‌ హైవే రామనగర టోల్‌ వద్ద మళవళ్ళి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నరేంద్రస్వామి(Congress MLA Narend

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు - మైసూరు(Bangalore - Mysore) ఎక్స్‌ప్రెస్‌ హైవే రామనగర టోల్‌ వద్ద మళవళ్ళి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నరేంద్రస్వామి(Congress MLA Narendra Swamy)పై సిబ్బంది విరుచుకుపడ్డారు. బెంగళూరు నుంచి మళవళ్ళికి వెళ్తుండగా ఎమ్మెల్యే పాస్‌(MLA pass) ఉన్న కుంబళగోడ కణమినకి టోల్‌ప్లాజా వద్ద వాహనాన్ని ఆపి చెక్‌ చేశారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే, టోల్‌ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీసులు వస్తే తెలుస్తుందని హెచ్చరించారు. అంతలోనే సిబ్బంది సైతం ఏ పోలీసులో రానివ్వండి అంటూ... రెచ్చి పోవడమే కాకుండా మిమ్మల్ని హైవేపై ఉచితంగా వదు లుతున్నామని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకోగా మంగళవారం వైరల్‌ అయ్యింది.

Updated Date - 2023-06-07T13:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising