ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rohini Sindhuri: ఎట్టకేలకు రోహిణి సింధూరికి పోస్టింగ్.. ఐపీఎస్‏తో ఏర్పడ్డ విభేదాల అనంతరం చాలారోజుల తర్వాత..

ABN, First Publish Date - 2023-09-15T10:38:18+05:30

కర్ణాటక గెజిటేయర్‌ చీఫ్‌ ఎడిటర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరి(Rohini Sindhuri)ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎస్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కర్ణాటక గెజిటేయర్‌ చీఫ్‌ ఎడిటర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరి(Rohini Sindhuri)ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎస్‌ రూపామౌద్గిల్‌తో వివాదం తలెత్తిన తర్వాత రోహిణి సింధూరికి పోస్టింగ్‌ ఇవ్వలేదు. కొన్ని నెలల కాలంగా రిజర్వులో ఉన్న ఆమెకు పోస్టింగ్‌ ఇచ్చారు. గెజిటేయర్‌ చీఫ్‌ ఎడిటర్‌(Chief Editor of Gazetteer)గా నియమించారు. బీజేపీ పాలనలో ఐఏఎస్‌ రోహిణి సింధూరి, ఐపీఎస్‌ రూపామౌద్గిల్‌ల మధ్య విభేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. అప్పటి సీఎం బసవరాజ్‌బొమ్మై, చీఫ్‌ సెక్రటరీ ఇరువురినీ విధానసౌధకు రప్పించి మందలించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-15T10:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising