ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శ్రీలక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

ABN, First Publish Date - 2023-12-04T13:21:48+05:30

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దంపతులు ఆదివారం విశాఖ, సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. సింహగిరికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు, ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.

1/5

సింహాచలం శ్రీలక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

2/5

చంద్రబాబుకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న ఆలయ అధికారులు

3/5

చంద్రబాబుకు స్వామివారి ఫోటోలు తీర్థప్రసాదాలు అందజేస్తునన ఆలయ అధికారులు

4/5

శిఖర దర్శనం చేస్తున్న చంద్రన్న కుటుంబం, అశోక్ గజపతి రాజు కుటుంబం

5/5

ఆలయ అర్చకులు చంద్రబాబు, అశోక్‌గజపతి రాజు దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్న దృశ్యం

Updated Date - 2023-12-04T13:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising