Home » Visakhapatnam
శనివారం కోస్తా, రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాయవ్య గాలులతో వాతావరణం వేడెక్కి 97 మండలాల్లో వడగాడ్పులు వాతావరణంపై ప్రభావం చూపాయి
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు విడుదలైన సంగతి తెలిసిందే. అందరి లాగానే చరణ్ అనే విద్యార్థి తన మార్కులను చూసుకున్నాడు. పరీక్షల్లో తప్పానని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
Ganta Srinivasa Rao: ఫిల్మ్క్లబ్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఫిల్మ్క్లబ్ ఏర్పాటు మోటో మారిపోయి, పొలిటికల్ క్లబ్ కింద మార్చారని అన్నారు.
ఆర్థిక, ఐటీ, టూరిజం హబ్గా గుర్తింపు పొందిన విశాఖకు విమాన సర్వీసులు తగ్గిపోతుండటంపై అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మే 1 నుంచి మలేసియా, బ్యాంకాక్ సర్వీసులు నిలిపివేయడంతో అంతర్జాతీయ సర్వీసుల సంఖ్య ఒక్కటికే పరిమితమైంది
Visakha Crime News: విశాఖలో దారుణం జరిగింది. మహిళపై యువకుడు కత్తితో దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
2019 అక్టోబర్ 22న ‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’ అనే శీర్షికతో సాక్షి దనపత్రికలో ఓ కథనం ప్రచురించారు. ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో ఉందని, ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను మంటకలపాలనే దురుద్దేశంతోనే ప్రచురించారంటూ సాక్షి దినపత్రికకు మంత్రి లోకేష్ రిజిస్టర్ నోటీసు పంపించారు. అయితే అటునుంచి ఎలాంటి వివరణ రాలేదు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జగన్పై తీవ్రంగా స్పందిస్తూ, ఆయన భాష మార్చుకోకపోతే వైసీపీని రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగిస్తాయని అన్నారు
Anitha Criticizes Jagan: జగన్పై మరోసారి విరుచుకుపడ్డారు హోంమంత్రి అనిత. జగన్కు ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువే ఇస్తున్నామని.. జగన్ మాట్లాడే పద్దతి సరైనదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెందుర్తి వద్ద JEE మెయిన్స్ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థుల కారణం డిప్యూటీ సీఎం కాన్వాయ్ ట్రాఫిక్ ఆపివేయడమేనన్న ఆరోపణలలో నిజం లేదని ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్కుమార్ తెలిపారు. కాన్వాయ్ను మధ్యలైన్లో పంపినప్పటికీ, సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్కు అంతరాయం కలగలేదన్నారు
Pawan Visit Alluri District: గిరిజనుల కష్టంలో అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ఉపముఖ్యమంత్రి పవన్ వెల్లడించారు. దేశం మొత్తం పర్యాటకులను ఆకర్షించే అరకు పర్యాటక అభివృద్ధి కోసం సీఏం చంద్రబాబు, మంత్రి దుర్గేష్లతో మాట్లాడతానని అన్నారు. 15 ఏళ్ళ పాటు కూటమి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలన్నారు.