ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ABN, First Publish Date - 2023-11-30T15:05:02+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి సిద్దిపేట జిల్లా, చింతమడకలో ఓటు వేశారు.

1/7

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి సిద్దిపేట జిల్లా, చింతమడకలో ఓటు వేశారు.

2/7

బీజేపీ నేత బండి సంజయ్ కుటుంబ సమేతంగా వచ్చి కరీంనగర్‌లో ఓటు వేశారు.

3/7

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

4/7

స్వతంత్ర అభ్యర్ధి బర్రెలక్క కర్నె శిరీష పెద్దకొత్తపల్లి మండలం, మరికల్ గ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

5/7

ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

6/7

ఓటు హక్కును వినియోగించుకున్నా కోదండరాం దంపతులు

7/7

ఎంపీ సంతోష్ కుమార్ కుటుంబసమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated Date - 2023-11-30T15:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising