ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking Video: చావు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం.. బల్లపై కూర్చుని అన్నం తింటూనే ఈ సెక్యూరిటీ గార్డ్ ఎలా చనిపోయాడంటే..!

ABN, First Publish Date - 2023-02-20T12:05:25+05:30

మన పుట్టుక ఈ ప్రపంచానికి ఓ అతిథి వేడుక అయితే.. చావు చుట్టపుచూపులా వచ్చి ప్రాణాలను తీసుకెళ్లిపోతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన పుట్టుక ఈ ప్రపంచానికి ఓ అతిథి వేడుక అయితే.. చావు చుట్టపుచూపులా వచ్చి ప్రాణాలను తీసుకెళ్లిపోతుంది. ఈ చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు.. ఓ సెక్యూరిటీ గార్డ్(security guard) బల్లపై అన్నం తింటూనే ఊహించని రీతిలో చనిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. విషయంలోకి వెలితే..

మధ్యప్రదేశ్(Madhyapradesh) రాష్ట్రం మలతోన్(Malathone) టోల్ ప్లాజా దగ్గర ఉదల్ యాదవ్(52) సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను తన భోజన విరామంలో అక్కడి కిచెన్ లో ఒక టేబిల్ మీద కూర్చుని అన్నం తింటున్నాడు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా అతను ఏదో ఇబ్బందికి గురయ్యాడు. తన నొప్పినో, బాధనో కంట్రోల్ చేసుకోవడానికి గోడను గట్టిగా అనుకుని అక్కడ కాస్త పట్టుకు ప్రయత్నించాడు. కానీ తన ప్రయత్నం విఫలమయ్యి వెంటనే బల్లపై నుండి కుప్ప కూలిపోయాడు. ఇదంతా కిచెన్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా లో రికార్డ్ అవ్వడంతో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సెక్యూరిటీ గార్డ్ అలా పడిపోగానే చుట్టూ ఉన్నవాళ్లు ఉలిక్కిపడ్డారు. అయ్యో ఎంత పని జరిగిపోయింది అని విచారం వ్యక్తం చేశారు. డాక్టర్లు మాత్రం ఈమధ్య కాలంలో ఆకస్మాత్తు మరణాలు చాలా కలవరపాటుకు గురిచేస్తున్నాయని చెప్పారు.

Read also: కేరళ కోర్టులో షాకింగ్ పరిణామం.. పోలీసులు పట్టుకున్న గంజాయిని ఎలుకలు తినేశాయ్.. కేసులో తీర్పునిచ్చేదెలా..?


Updated Date - 2023-02-20T12:12:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising