ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Polls: బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆందోళన.. ఆలేరులో పరిస్థితి ఉద్రిక్తం

ABN, First Publish Date - 2023-11-30T14:28:01+05:30

యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు.

యాదాద్రి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి(Yadadri Dist) జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత(Gongidi Sunitha) భర్త మహేందర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ (Congress)నేతలు నిరసనలకు దిగారు.

సునీత భర్త కారుపై రాళ్ల దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి జోక్యంతో ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు భువనగిరిలో 34%, ఆలేరు 47% పోలింగ్ పూర్తయింది.

Updated Date - 2023-11-30T14:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising