ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AICC Leaders: ఎల్బీస్టేడియంకు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలు

ABN, First Publish Date - 2023-12-07T13:05:50+05:30

Telangana: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. తాజ్‌కృష్ణ హోటల్ నుంచి భారీ కాన్వాయ్‌తో ఏఐసీసీ నేతలు ఎల్బీస్టేడియానికి చేరుకున్నారు.

హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. తాజ్‌కృష్ణ హోటల్ నుంచి భారీ కాన్వాయ్‌తో ఏఐసీసీ నేతలు ఎల్బీస్టేడియానికి చేరుకున్నారు. మరికాసేపట్లో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌తో పాటు 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. సీఎం, డిప్యూటీ సీఎం సహా 12 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Updated Date - 2023-12-07T13:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising