ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: షాద్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులతో వెళుతున్న బస్సు బోల్తా..

ABN, First Publish Date - 2023-11-25T07:34:39+05:30

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే 44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఇటువైపున ఉన్న రోడ్డుపై బోల్తా పడింది.

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే 44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఇటువైపున ఉన్న రోడ్డుపై బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై బస్సు పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.10 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికి నిలిచిపోయాయి. బస్సును క్లియర్ చేసేందుకు అధికారుల యత్నిస్తున్నారు.

Updated Date - 2023-11-25T07:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising