ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Niranjan Reddy: అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ పిండం పెడుతున్నారు

ABN, First Publish Date - 2023-08-09T15:06:26+05:30

కేసీఆర్‌పై రేవంత్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను తిడితే రేవంత్ పెద్దోడు కాలేడు. రేవంత్ ఫ్రస్టేషన్ ఇలాగే ఉంటే కింది స్థాయిలో రియాక్షన్ వేరేలా ఉంటుంది. అమరుల వీరుల స్థూపం దగ్గర చర్చ అని రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదం. తన సవాల్‌కే నిలబడని రేవంత్‌తో మాట్లాడేందుకు ఎవరు రారు.

హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌పై రేవంత్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను తిడితే రేవంత్ పెద్దోడు కాలేడు. రేవంత్ ఫ్రస్టేషన్ ఇలాగే ఉంటే కింది స్థాయిలో రియాక్షన్ వేరేలా ఉంటుంది. అమరుల వీరుల స్థూపం దగ్గర చర్చ అని రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదం. తన సవాల్‌కే నిలబడని రేవంత్‌తో మాట్లాడేందుకు ఎవరు రారు. కాంగ్రెస్‌ను ఏం చేయబోతున్నారో ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ పిండం పెడుతున్నారు. సోనియాను బలి దేవత అని రేవంత్ మాట్లాడలేదా? కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం.’’ అని అన్నారు.

Updated Date - 2023-08-09T15:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising