ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Errabelli : ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

ABN, First Publish Date - 2023-10-27T11:12:40+05:30

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే సభకు తగిన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే సభకు తగిన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు వేయకుండా సభలో జనం ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. ఏం ఏర్పాట్లు చేశారంటూ ఎమ్మెల్యేపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. మధ్యాహ్నం మూడు గంటలకు మహబూబాబాద్‌లో కేసీఆర్ సభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు.

Updated Date - 2023-10-27T11:12:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising