ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mahbubabad: మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం

ABN, Publish Date - Dec 19 , 2023 | 08:31 AM

మహబూబాబాద్: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు కిషన్ నాయక్ గుండెపోటుతో మృతి చెందారు.

మహబూబాబాద్: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు కిషన్ నాయక్ గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురైన కిషన్ నాయక్‌ను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

Updated Date - Dec 19 , 2023 | 08:31 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising