ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శిలాఫలక ం ధ్వంసం

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:38 AM

నంబులపూలకుంట, మార్చి 3: మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు భాగాన ఏ ర్పాటు చేసిన శిలాఫలకాన్ని శనివా రం రాత్రి గుర్తుతెలియని దుండగు లు ధ్వంసం చేశారు. విషయం తె లుసుకున్న ఎంపీడీఓ ఆదినారాయ ణ ఆదివారం స్థానిక పోలీ్‌సస్టేషనలో ఎస్‌ఐ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశా రు.

నంబులపూలకుంట, మార్చి 3: మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు భాగాన ఏ ర్పాటు చేసిన శిలాఫలకాన్ని శనివా రం రాత్రి గుర్తుతెలియని దుండగు లు ధ్వంసం చేశారు. విషయం తె లుసుకున్న ఎంపీడీఓ ఆదినారాయ ణ ఆదివారం స్థానిక పోలీ్‌సస్టేషనలో ఎస్‌ఐ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశా రు. వైసీపీ అఽధికారంలోకి వచ్చిన తరువాత నూతన ఎంపీపీ కార్యవ ర్గం ఏర్పాటు చేశారు. ఎంపీపీగా రాము ఎన్నికయ్యారు. ఎంపీడీఓ కా ర్యాలయానికి మరమ్మతులు జరిగాయి. దీంతో ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డితో పాటు, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచలు, ఎంపీటీసీల పేర్లతో శిలాఫలకం ఏర్పాటు చేశారు. కాగా దీనిని దుండగులు ధ్వంసం చేశారు. ఎంపీపీ రాము మాట్లాడుతూ.. ఎవ రో ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చే శారన్నారు. వారిని పోలీసులు త్వర లో గుర్తించాలని కోరారు.

Updated Date - Mar 04 , 2024 | 12:38 AM

Advertising
Advertising