ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముస్లిం, మైనార్టీల ద్రోహి.. జగనరెడ్డి

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:48 PM

ముస్లిం, మైనార్టీల ద్రోహి సీఎం జగన అని టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సైఫుద్దీన మండిపడ్డారు. శుక్రవారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లో సీఎం జగనకు వ్యతిరే కంగా పెద్ద పెట్టున నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు

నిరసన వ్యక్తం చేస్తున్న సైఫుద్దీన, ఇతర నాయకులు

అనంతపురం అర్బన, మార్చి 1: ముస్లిం, మైనార్టీల ద్రోహి సీఎం జగన అని టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సైఫుద్దీన మండిపడ్డారు. శుక్రవారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లో సీఎం జగనకు వ్యతిరే కంగా పెద్ద పెట్టున నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ముస్లిం, మైనార్టీలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా తీరని అన్యాయం చేశారన్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్క హజ్‌ హౌస్‌ను ఏర్పా టు చేశారా అని నిలదీశారు. డంపింగ్‌ యా ర్డును తరలిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. డంపింగ్‌ యార్డు రీసైక్లింగ్‌ పేరు రూ.22 కోట్లు బిల్లులు మంజూరు చేయించుకొని, ఎన్ని టన్నుల డంపింగ్‌ను రీ సైక్లింగ్‌ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. డంపింగ్‌ యార్డు తగలబడి పోవడానికి కారకులెవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో నాయకులు ఖాజాపీరా, పీఎ భాషా, మహ్మద్‌ రఫి, పవన పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:49 PM

Advertising
Advertising