ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ ఇసుక దోపిడీ: టీడీపీ

ABN, Publish Date - Feb 25 , 2024 | 12:31 AM

బత్తలపల్లి, ఫిబ్రవరి 24: వైసీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా కోట్లు సంపాదించారని, ఇప్పుడు ఆ డబ్బుతో వచ్చే ఎన్నికలలో ఎ లాగైనా గెలవాలని చూస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. మండలంలోని నల్లబోయనపల్లి ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్ద శనివారం వారు నిరసన తెలిపారు.

బత్తలపల్లి, ఫిబ్రవరి 24: వైసీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా కోట్లు సంపాదించారని, ఇప్పుడు ఆ డబ్బుతో వచ్చే ఎన్నికలలో ఎ లాగైనా గెలవాలని చూస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. మండలంలోని నల్లబోయనపల్లి ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్ద శనివారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందన్నారు. ఆ పార్టీ ముఖ్య నాయకులు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రూ. కోట్లు కొల్లగొట్టారని అన్నారు. పేదలు ఇళ్లు కట్టుకునేందుకు కూడా ఇసుక దొరకని దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మండలకన్వీనర్‌ నారాయణరెడ్డి, నాయకులు చల్లా శ్రీనివాసులు, సు రేంద్రనాయుడు, మందల శ్రీనివాసులు, క్రిష్ణయ్య, గరిశనపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:31 AM

Advertising
Advertising