ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మినీ లారీని ఢీకొన్న లారీ

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:54 AM

పూతలపట్టు మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది స్వల్పంగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

ఎనిమిది మందికి స్వల్ప.. ఒకరికి తీవ్రగాయాలు

పూతలపట్టు, మార్చి 7: పూతలపట్టు మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది స్వల్పంగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వావిల్‌తోట పంచాయతీ మూర్తిగానివూరుకు చెందిన తొమ్మిది మంది మహిళలు చిత్తూరు- తిరుపతి జాతీయ రహదారిలోని డివైడర్ల మధ్యలో వున్న గడ్డిని తొలగించేందుకు మినీలారీలో రంగంపేట క్రాస్‌ రోడ్డు సమీపాన వెళుతున్నారు. అదే సమయంలో తిరుపతి వైపు వెళ్తున్న లారీ వెనుకవైపు నుంచి ఢీకొంది. మినీలారీ నుంచి కిందపడిన సుశీల, అమృతవల్లి, లత, అంగమ్మ, కుప్పమ్మ, విజయ, వళ్ళెమ్మ, ఉష, రూపమ్మ గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో సుశీలమ్మకు తీవ్ర గాయాలవ్వడంతో వేలూరు సీఎంసీకి తరలించారు. ఈ మేరకు పూతలపట్టు సీఐ సుదర్శన ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:54 AM

Advertising
Advertising