ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చిత్తూరులో టీడీపీ ఆశావహుల అభిప్రాయ సేకరణ

ABN, Publish Date - Feb 15 , 2024 | 12:34 AM

చిత్తూరు అసెంబ్లీకి టీడీపీ నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న వారితో ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు మునిరామయ్య బుధవారం మాట్లాడారు.

చిత్తూరు సిటీ, ఫిబ్రవరి 14: చిత్తూరు అసెంబ్లీకి టీడీపీ నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న వారితో ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు మునిరామయ్య బుధవారం మాట్లాడారు. విడి విడిగా వారితో సమావేశమై అభిప్రాయ సేకరణ జరిపారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో యన వారి అభిప్రాయాలు సేకరించారు. గురజాల జగన్మోహన్‌, కటారి హేమలత, కాజూరు బాలాజి, సీఆర్‌ రాజన్‌తో మాట్లాడారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. కాగా చంద్రప్రకాష్‌, తేజస్విని అందుబాటులో లేకపోవడంతో గురువారం వారితో మాట్లాడే అవకాశం ఉంది.

Updated Date - Feb 15 , 2024 | 12:34 AM

Advertising
Advertising