ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘విద్యా ప్రమాణాల పెంపునకు కృషి’

ABN, Publish Date - Feb 15 , 2024 | 11:54 PM

తొండంగి, ఫిబ్రవరి 15: ఉన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ఆరవ తరగతి నుంచే ప్రణాళికా బద్ధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్‌ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం ఆయన కొత్తపెరుమాళ్ళపురం ఉన్నత పాఠశాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. దిగువ తరగతులలో తెలుగు,ఆంగ్లంలో చదవడం రాయడం, గణితంలో చతుర్విత ప్రక్రియలు

తొండంగి, ఫిబ్రవరి 15: ఉన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ఆరవ తరగతి నుంచే ప్రణాళికా బద్ధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్‌ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం ఆయన కొత్తపెరుమాళ్ళపురం ఉన్నత పాఠశాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. దిగువ తరగతులలో తెలుగు,ఆంగ్లంలో చదవడం రాయడం, గణితంలో చతుర్విత ప్రక్రియలు వచ్చిన వారి సంఖ్య తక్కువగా ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పదవతరగతి పైనే దృష్టి కేంద్రీకరించకుండా ఆరోతరగతి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పదో తరగతిపై సబ్జెక్టుల వారీగా సమీక్ష నిర్వహించారు. నాడు- నేడు పనులను పరిశీలించారు. ఎంఈవో షేక్‌ బాబ్జి, ప్రధానోపాధ్యాయులు సీహెచ్‌.సత్యన్నారాయణ, సీఆర్పీ మీరాసాహెబ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:54 PM

Advertising
Advertising