ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

130 సీట్లతో కూటమి ప్రభుత్వం: జోగయ్య

ABN, Publish Date - May 14 , 2024 | 03:14 AM

కాపు బలిజ సంక్షేమ సేన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం 130 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని మాజీ ఎంపీ, రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సోమవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు.

పాలకొల్లు, మే 13: కాపు బలిజ సంక్షేమ సేన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం 130 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని మాజీ ఎంపీ, రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సోమవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. టీడీపీ 107, జనసేన 18, బీజేపీ 5 మొత్తం 130 సీట్లు దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు.

Updated Date - May 14 , 2024 | 03:14 AM

Advertising
Advertising