ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీలో అక్రమార్కులు: అశోక్‌ గజపతిరాజు

ABN, Publish Date - Feb 20 , 2024 | 05:20 AM

అక్రమార్కులు, దొంగ వ్యాపారు లే వైసీపీలో ఉంటారని, అభివృద్ధి కోరుకునే వారే టీడీపీతో ఉంటారని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు.

విజయనగరం, పిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): అక్రమార్కులు, దొంగ వ్యాపారు లే వైసీపీలో ఉంటారని, అభివృద్ధి కోరుకునే వారే టీడీపీతో ఉంటారని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు. విజయనగరంలో సోమవారం పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి అశోక్‌తో పాటు మాజీ మంత్రి కళా వెంకటరావు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా అశోక్‌, కళాలు మాట్లాడుతూ... ‘వైసీపీ పాలన లో మహిళలకు, ప్రజలకు భద్రత లేకుండా పోయింది. బెదిరింపులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. ఎంతోమంది ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల్లేక వలసలు పోతున్నారు. అందుకే వైసీపీవారు టీడీపీలోచేరుతున్నారు’ అని అన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 08:46 AM

Advertising
Advertising