ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీలో వైసీపీ నాయకుల చేరిక

ABN, Publish Date - Feb 29 , 2024 | 12:07 AM

గోవర్ధనగిరి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బుధవారం పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

వెల్దుర్తి, ఫిబ్రవరి 28 : గోవర్ధనగిరి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బుధవారం పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వెంకటేష్‌, గోపాల్‌, రాజు, ఇండ్లసూరి, వడ్లకృష్ణ, మద్దిలేటి, రంగడు, రాజు, వడ్డే శివ, చాకలి శివ , అంజితోపాటు మిత్రుల కుటుంబాల పెద్ద సంఖ్యలో జ్ఞానేశ్వర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కంబాలపాడులోని కేఈ శ్యాంబాబు స్వగృహంలో టీడీపీ కండువాలు వేసుకున్నారు. ముందుగా కేఈ శ్యాంబాబును, జ్ఞానేశ్వర్‌గౌడ్‌ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గోవర్ధనగిరి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారని, టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు సీఎం అయితేనే సమస్యలు తీరుతాయని స్పష్టం చేశారు. మాజీ మండల అధ్యక్షులు సూదేపల్లె జయరాముడు, వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:07 AM

Advertising
Advertising