ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kesineni Nani: వైసీపీ ఎమ్మెల్యేలే జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు

ABN, Publish Date - Jan 01 , 2024 | 01:44 PM

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4యేళ్ల 9నెలలు అయ్యిందని.. ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఎంపీ కేశినేని నాని అన్నారు.

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4యేళ్ల 9నెలలు అయ్యిందని.. ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఎంపీ కేశినేని నాని అన్నారు. నేడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలే జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.

ఈ ప్రభుత్వంపై ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నారన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని... ఎటువంటి సందేహమూ లేదన్నారు. విజయవాడ పార్లమెంట్‌లో ఉన్న 16లక్షల మంది ఓటర్లు తనతో ఉన్నారని.. తాను కూడా వాళ్లతో ఉంటానని కేశినేని నాని అన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 01:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising