ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

1.6 కిలోల గంజాయి స్వాధీనం..విక్రేత అరెస్టు

ABN, Publish Date - Feb 26 , 2024 | 01:30 AM

ఎర్రకట్ట, చిట్టినగర్‌ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న రౌడీషీటర్‌ను కొత్తపేట పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 1.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

చిట్టినగర్‌, ఫిబ్రవరి 25: ఎర్రకట్ట, చిట్టినగర్‌ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న రౌడీషీటర్‌ను కొత్తపేట పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 1.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిట్టినగర్‌ ఎర్రకట్ట ప్రాంతంలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. సీఐ గణేష్‌ సిబ్బందితో అక్కడకు చేరుకుని గంజాయి విక్రయిస్తున్న సొరంగంరోడ్డుకు చెందిన రౌడీషీటర్‌ బియ్యపు లోకేశ్‌ను అరెస్టు చేసి, గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. సీఐ గణేష్‌ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 26 , 2024 | 08:52 AM

Advertising
Advertising