అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు..డ్రైవర్ సురక్షితం
ABN, Publish Date - Mar 12 , 2024 | 01:03 AM
నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటనలో కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు
పెనుగంచిప్రోలు, మార్చి 11: నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటనలో కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఖమ్మానికి చెందిన ఎ.పుష్పకుమార్ తన సొంత కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారులో బెలూన్లు తెరుచుకోవటంతో అతను బయటపడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Updated Date - Mar 12 , 2024 | 01:03 AM