ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారు

ABN, Publish Date - Feb 29 , 2024 | 12:50 AM

ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ఆట మొదలు పెట్టి సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

జగన్‌పై వసంత నాగేశ్వరరావు ఆగ్రహం

వీరులపాడు, ఫిబ్రవరి 28: ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ఆట మొదలు పెట్టి సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెల్లంకి గ్రామంలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఐటీ సెక్టార్‌ కారణంగా ఎంతోమంది యువతకు విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చిందన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయి యువ తకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు పయనమయ్యా రన్నారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్న జగన్‌ నిధులు మాత్రం విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజలకు మౌలిక వస తుల కల్పన లేదని ఆయన విమర్శించారు.

Updated Date - Feb 29 , 2024 | 12:50 AM

Advertising
Advertising