ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కుట్టు మిషన్ల పంపిణీ

ABN, Publish Date - Feb 26 , 2024 | 12:28 AM

నంద్యాల భద్రావతీభావనాఋషి ఆలయంలో ఆదివారం కర్నూలు జిల్లా పద్మాశాలి సంఘం అధ్యక్షుడు భీమునిపల్లె వెంకటసుబ్బయ్య నిర్వహణలో పద్మశాలీయ కులానికి చెందిన పేద మహిళలు 50 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్న పద్మశాలి సంఘం నాయకులు

నంద్యాల (కల్చరల్‌), ఫిబ్రవరి 25: నంద్యాల భద్రావతీభావనాఋషి ఆలయంలో ఆదివారం కర్నూలు జిల్లా పద్మాశాలి సంఘం అధ్యక్షుడు భీమునిపల్లె వెంకటసుబ్బయ్య నిర్వహణలో పద్మశాలీయ కులానికి చెందిన పేద మహిళలు 50 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ భీమనపల్లె పురందర్‌, పున్నా శేషయ్య, నంద్యాల పద్మశాలీయ సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:28 AM

Advertising
Advertising