ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కమ్యూనిటీ హాల్‌ మంజూరుకు కృషి

ABN, Publish Date - Feb 29 , 2024 | 11:48 PM

బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన పొందర కులస్థులకు కమ్యూనిటీ హాల్‌ మంజూ రుకు కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆ కులస్థులు గురువారం పార్టీ కార్యాల యంలో ఆమెను కలిసి విన్నవించారు.

శిరీషతో మాట్లాడుతున్న బ్రాహ్మణతర్లా పొందర కుల సంఘ నేతలు

పలాస: బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన పొందర కులస్థులకు కమ్యూనిటీ హాల్‌ మంజూ రుకు కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆ కులస్థులు గురువారం పార్టీ కార్యాల యంలో ఆమెను కలిసి విన్నవించారు. గతంలో మంజూరైనా సంబంధిత కాంట్రాక్టర్‌ సకాలంలో స్పందించని కారణంగా నిధులు వెనక్కు వెళ్లి పోయాయని, టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే దీనిని పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పొందర భగవాన్‌, కృష్ణ, పుణ్యుడు, భాస్కరరావు, కొండలరావు, మున్నా, తాతారావు తదిత రులున్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:48 PM

Advertising
Advertising