ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రశాంతంగా టెట్‌

ABN, Publish Date - Feb 28 , 2024 | 01:32 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తొలిరోజు ప్రశాంతంగా జరిగింది.

తొలిరోజు 86.8 శాతం హాజరు

ఆరిలోవ, ఫిబ్రవరి 27:

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తొలిరోజు ప్రశాంతంగా జరిగింది. మంగళవారం నగరంలోని ఏడు కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించారు. తొలిరోజు పరీక్షకు 4,420 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా...3837 (86.8 శాతం) మంది హాజరయ్యారు. 583 మంది మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారిణి చంద్రకళ పలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.

Updated Date - Feb 28 , 2024 | 01:32 AM

Advertising
Advertising