ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Feb 20 , 2024 | 12:13 AM

అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే దర ఖాస్తులపై సంబంధితఅధికారులతో కలెక్టర్‌ నేరుగా మాట్లాడి వివరాలు తెలు సుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ సి.విష్ణుచరణ్‌, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవనాయుడు, రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.హేమలతతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్‌ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 167 వినతులు అందించారు. కార్యక్రమంలో బి.జగన్నాథం, సత్యనారాయణ, ప్రభాకరరా వు, పగడాలమ్మ, ఎస్‌.కృష్ణ పాల్గొన్నారు.

పార్వతీపురం ఆంధ్రజ్యోతి:అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే దర ఖాస్తులపై సంబంధితఅధికారులతో కలెక్టర్‌ నేరుగా మాట్లాడి వివరాలు తెలు సుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ సి.విష్ణుచరణ్‌, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవనాయుడు, రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.హేమలతతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్‌ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 167 వినతులు అందించారు. కార్యక్రమంలో బి.జగన్నాథం, సత్యనారాయణ, ప్రభాకరరా వు, పగడాలమ్మ, ఎస్‌.కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:13 AM

Advertising
Advertising