ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jairam Ramesh : సాయం కాదు... ఆంధ్ర, బిహార్‌లకు మోసం

ABN, Publish Date - Jul 31 , 2024 | 06:01 AM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, బిహార్‌లకు కేటాయించిన నిధులను కొన్నేళ్ల వరకు మోదీ ప్రభుత్వం ఇవ్వదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. కేవలం నిధుల

బడ్జెట్‌లో పెట్టిన నిధులు ఇప్పట్లో ఇవ్వరు: జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ, జూలై 30: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, బిహార్‌లకు కేటాయించిన నిధులను కొన్నేళ్ల వరకు మోదీ ప్రభుత్వం ఇవ్వదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. కేవలం నిధుల ప్రకటన చేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రెండు రాష్ట్రాల్లోని ఎన్డీయే మిత్రపక్షాలను మోసగించారని మంగళవారం ‘ఎక్స్‌’లో ఆరోపించారు. ఈ కేటాయింపులు పతనమయ్యే బ్యాంకు ఇచ్చే పోస్ట్‌ డేటెడ్‌ చెక్కుల వంటివని ఎద్దేవాచేశారు. ఈ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీలతో కేంద్రానికి 20-30 వేల కోట్ల భారం పడుతుందని మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని ఆయన షేర్‌ చేశారు. బడ్జెట్‌లో మిత్రపక్షాలను నిర్మల మోసం చేశారన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 06:01 AM

Advertising
Advertising
<