ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

న్యూయార్క్‌లో ఘనంగా ఇండియా డే పరేడ్

ABN, Publish Date - Aug 19 , 2024 | 07:54 PM

న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్‌ను భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఆగస్ట్ 18వ తేదీన జరిగిన ఈ పరేడ్‌లో వందలాది మంది భారతీయులతోపాటు అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో అయోధ్య రామ మందిరం ప్రతిరూపం అందరిని విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటీనటులు సోనాక్షి సిన్హా, పంకజ్ త్రిపాఠితో పాటు మనోజ్ తివారీ తదితరులు పాల్గొన్నారు. న్యూయార్క్ నగర వీధుల్లో జరిగిన ఈ పరేడ్ నిర్వహణలో త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారతీయులు దేశభక్తి గీతాలు ఆలపించారు. అలాగే డ్రమ్స్ వాయించారు. నృత్యం సైతం చేశారు. ఈ వేడుకల్లో న్యూయార్క్ పోలీస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారు.

1/5

న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో అయోధ్య రామమందిర ప్రతిరూపం

2/5

ఈ పరేడ్‌కు హాజరైన బాలీవుడ్ నటుడు సోనాక్షి సిన్హా, పంకజ్ త్రిపాఠితోపాటు మనోజ్ తివారీ తదితరులు

3/5

భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో న్యూయార్క్ పోలీసులు కవాతు

4/5

ఈ ఇండియా పరేడ్‌లో పాల్గొన్న మిస్ న్యూజెర్సీగా ఎంపికైన జాబిల్లి కందుల

5/5

ఇండియా డే పరేడ్‌ సందర్భంగా న్యూయార్క్ సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్ సభ్యులు మాన్‌హాటన్‌లోని మాడిసన్ అవెన్యూలో కవాతు నిర్వహించారు.

Updated Date - Aug 19 , 2024 | 07:54 PM

Advertising
Advertising