ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kuwait: కువైట్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ విస్తృత ప్రచారం

ABN, Publish Date - May 05 , 2024 | 12:40 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుండగా.. టీడీపీకి విదేశాల నుంచి ఎన్ఆర్ఐల నుంచి సంపూర్ణ మద్దతు అందుతోంది. ఈ క్రమంలో కువైట్ నుంచి తెలుగు ఎన్ఆర్ఐలు టీడీపీకి తమ మద్దతు ప్రకటించారు. తాము పోలింగ్ రోజున రాకపోయినా.. తమ బంధువులంతా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.

1/5

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుండగా.. టీడీపీకి విదేశాల నుంచి ఎన్ఆర్ఐల నుంచి సంపూర్ణ మద్దతు అందుతోంది.

2/5

ఈ క్రమంలో కువైట్ నుంచి తెలుగు ఎన్ఆర్ఐలు టీడీపీకి తమ మద్దతు ప్రకటించారు.

3/5

తాము పోలింగ్ రోజున రాకపోయినా.. తమ బంధువులంతా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.

4/5

తెలుగుదేశం పార్టీ గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యములో టీడీపీ నేతలు షేక్ బాషా, అద్దేపల్లి చిన్నా రాజు, కుటుంబ రావు తదితరులు కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ టీడీపీ రావాల్సిన ఆవశ్యకతను చెబుతున్నారు.

5/5

సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, కూటమి ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి, సంక్షేమం జరిగి ఏపీ ప్రజలు సంతోషంగా ఉంటారని వారు అన్నారు. కూటమి అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

Updated Date - May 05 , 2024 | 12:49 PM

Advertising
Advertising