ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేలంలో ద్రవిడ్‌ కొడుక్కి రూ.50 వేలు

ABN, Publish Date - Jul 27 , 2024 | 06:04 AM

టీమిండియా మాజీ కెప్టెన్‌, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు సమిత్‌ ద్రవిడ్‌ను కేఎ్‌ససీఏ టీ20 మహారాజా ట్రోఫీ వేలంలో మైసూర్‌ వారియర్స్‌ జట్టు రూ.50 వేలకు దక్కించుకుంది.

బెంగుళూరు: టీమిండియా మాజీ కెప్టెన్‌, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు సమిత్‌ ద్రవిడ్‌ను కేఎ్‌ససీఏ టీ20 మహారాజా ట్రోఫీ వేలంలో మైసూర్‌ వారియర్స్‌ జట్టు రూ.50 వేలకు దక్కించుకుంది. 18 ఏళ్ల సమిత్‌ను కనీస ధరకు వారియర్స్‌ కొనుగోలు చేసింది. ఈ టోర్నీ వచ్చే సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు జరగనుంది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ కమ్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ సమిత్‌ గతేడాది అండర్‌-19 కూచ్‌ బెహార్‌ ట్రోఫీ నెగ్గిన కర్ణాటక జట్టులో సభ్యుడు. ఈ ట్రోఫీలో 10 ఇన్నింగ్స్‌ల్లో సమిత్‌ మూడు హాఫ్‌ సెంచరీలతో కలిపి, 362 పరుగులు చేసి, 16 వికెట్లు కూడా తీశాడు.

Updated Date - Jul 27 , 2024 | 06:04 AM

Advertising
Advertising
<